రాజధానిలో తనకు రూ.55 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే వాటిని వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాసివ్వడంతో పాటు రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి రావెల కిషోర్బాబు సవాల్ చేశారు.
ప్రత్తిపాడు: రాజధానిలో తనకు రూ.55 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే వాటిని వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాసివ్వడంతో పాటు రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి రావెల కిషోర్బాబు సవాల్ చేశారు.తూర్పుపాలెంలో బుధవారం రోడ్డు శంకుస్థాపనకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. తనకు రూ.55 కోట్ల ఆస్తి ఉందని సాక్షి పేపర్లో రాశారంటే అంతకుమించిన అబద్ధం మరొకటి లేదన్నారు.