నిరూపిస్తే రాజకీయ సన్యాసం: రావెల | Demonstrate political Sannyasa: ravela | Sakshi
Sakshi News home page

నిరూపిస్తే రాజకీయ సన్యాసం: రావెల

Mar 3 2016 1:38 AM | Updated on Aug 29 2018 7:45 PM

రాజధానిలో తనకు రూ.55 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే వాటిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాసివ్వడంతో పాటు రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి రావెల కిషోర్‌బాబు సవాల్ చేశారు.

ప్రత్తిపాడు:  రాజధానిలో తనకు రూ.55 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే వాటిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాసివ్వడంతో పాటు రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి రావెల కిషోర్‌బాబు సవాల్ చేశారు.తూర్పుపాలెంలో బుధవారం రోడ్డు శంకుస్థాపనకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. తనకు రూ.55 కోట్ల ఆస్తి ఉందని సాక్షి పేపర్‌లో రాశారంటే అంతకుమించిన అబద్ధం మరొకటి లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement