ఒకరిపై కేసు నమోదు | case on one person | Sakshi
Sakshi News home page

ఒకరిపై కేసు నమోదు

Aug 16 2016 12:33 AM | Updated on Sep 4 2017 9:24 AM

సైకిలిస్టును ఢీకొట్టిన సంఘటన లో ద్విచక్రవాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరికృష్ణ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన గుడిగంటి విఘ్నేష్‌ ఈనెల 8వ తేదీన సైకిల్‌ పై వెళ్తున్నాడు.

నర్సంపేట : సైకిలిస్టును ఢీకొట్టిన సంఘటన లో ద్విచక్రవాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరికృష్ణ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన గుడిగంటి విఘ్నేష్‌  ఈనెల 8వ తేదీన సైకిల్‌ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా ద్విచక్రవాహనంపై నూనెరోహిత వచ్చి విఘ్నేష్‌ను ఢీకొట్టాడు, దీంతో విఘ్నేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే విఘ్నేష్‌ తండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు రోహిత్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement