విజయవాడలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

విజయవాడలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం

Published Wed, Jun 29 2016 10:14 AM

ap govt offices open in vijayawada city

విజయవాడ : విజయవాడ నగరంలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు బుధవారం ప్రారంభమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని గృహనిర్మాణ శాఖ మంత్రి కె. మృణాళిని ప్రారంభించారు. అలాగే ఇబ్రహీంపట్నంలో ఆర్ అండ్ బీ కార్యాలయాన్ని రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ప్రారంభించారు. అలాగే భూపరిపాలన కార్యాలయాన్ని ఆ శాఖ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునీత ప్రారంభించారు.

Advertisement
Advertisement