మగబిడ్డ కోసం భార్య హత్య ? | Women Committed to Suicide in Kurnool Dist | Sakshi
Sakshi News home page

మగబిడ్డ కోసం భార్య హత్య ?

Jun 7 2018 3:49 PM | Updated on Nov 6 2018 8:16 PM

Women Committed to Suicide in Kurnool Dist - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో వివాహిత బలవ్మరణానికి పాల్పడిండి. ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్‌ఎంటీ కాలనీకి చెందిన మణెమ్మ గురువారం తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే మణెమ్మ మరణంపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మగ బిడ్డ కోసం అల్లుడు వెంకటేశ్వర్లు తమ కుమార్తెను వేధిస్తున్నాడంటూ ఆరోపించారు. ఇందులో భాగంగానే మణెమ్మను హతమార్చి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప్టటారు. అనుమానితుడు వెంకటేశ్వర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement