కృష్ణా జిల్లాలో దారుణం; బాలుడిపై అత్యాచారం | Molestation On Boy, Case Filed On Two Minors In Krishna District | Sakshi
Sakshi News home page

Jul 23 2018 10:46 PM | Updated on Jul 23 2018 10:46 PM

Molestation On Boy, Case Filed On Two Minors In Krishna District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తిరువూరు నగర పంచాయతీలోని భగత్‌సింగ్‌లో నగర్‌లో బాలుడిపై అత్యాచారం జరిగింది. ఆరేళ్ల బాలుడిపై ఇద్దరు మైనర్‌ యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలుడు కేకలు వేయడంతో యువకులు పరారయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలడ్ని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement