మర్రిగూడలో దారుణం | Husband Murdered His Wife In Nalgonda | Sakshi
Sakshi News home page

మర్రిగూడలో దారుణం

Oct 10 2018 7:20 AM | Updated on Oct 10 2018 11:13 AM

Husband Murdered His Wife In Nalgonda - Sakshi

మృతురాలు భూతం నర్సమ్మ

భార్యపై అనుమానం పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు..

మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో మంగళవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. భార్యపాలిట భర్తే యముడయ్యాడు. నిద్రపోతున్న భార్య భూతం నర్సమ్మ(40)ను భర్త భూతం యాదయ్య(46) గొడ్డలితో నరికి చంపాడు. భార్యపై అనుమానం పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన అనంతరం భర్త పరారయ్యాడు. వీరికి ఇద్దరు సంతానం. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement