
స్టాక్ మార్కెట్ పై ఇరాక్ దెబ్బ
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ లో నిన్నటి ముగింపుకు 54 పాయింట్ల లాభంతో ఆరంభమైన సెన్సెక్స్.. ఓదశలో 25,609 గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది.
Jun 18 2014 12:49 PM | Updated on Sep 2 2017 9:00 AM
స్టాక్ మార్కెట్ పై ఇరాక్ దెబ్బ
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ లో నిన్నటి ముగింపుకు 54 పాయింట్ల లాభంతో ఆరంభమైన సెన్సెక్స్.. ఓదశలో 25,609 గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది.