న్యూఢిల్లీ: టెలికం సంస్థ ఐడియా సెల్యులార్ తాజాగా తమ ప్రి-పెయిడ్ కస్టమర్లందరికీ సెకను ప్లాను పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే చాలా మంది ప్రి-పెయిడ్ యూజర్లు పర్ సెకను బిల్లింగ్నే ఉపయోగిస్తున్నట్లు.. పర్ మినిట్ బిల్లింగ్ ప్లాన్లో ఉన్న కోటిన్నర మంది యూజర్లను కూడా వచ్చే 30 రోజుల్లో పర్ సెకన్ ప్లాన్కు మారుస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం 16.6 కోట్ల మంది యూజర్లలో 15.7 కోట్ల మంది ప్రి-పెయిడ్ ప్లాన్లను ఉపయోగిస్తున్నట్లు ఐడియా సెల్యులార్ వివరించింది.
ఇప్పటిదాకా పర్ మినిట్, పర్ సెకన్ ప్లాన్లు రెండింటినీ అందిస్తూ వచ్చామని .. ఇకపై మొత్తం 15.7 కోట్ల మంది ప్రి-పెయిడ్ యూజర్లకు పూర్తిగా పర్ సెకన్ ప్లాన్ అమలవుతుందని సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు. ఇటీవలి కాలంలో కాల్ డ్రాప్ సమస్య వివాదాస్పదమైన నేపథ్యంలో టెలికం కంపెనీలు ఒక్కొక్కటిగా ప్రి-పెయిడ్ యూజర్లకు పర్ సెకను ప్లాన్ అందించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. భారతీ ఎయిర్టెల్ ఇటీవలే ఇటువంటి ఆఫర్ ప్రకటించింది. పర్ మినిట్ ప్లాన్లో ఉన్న యూజర్లు .. కాల్ మధ్యలోనే అంతరాయం ఏర్పడినప్పటికీ పూర్తిగా నిమిషానికి చార్జీ కట్టాల్సి వచ్చేది. తాజాగా సెకను ప్లాన్లో ఎన్ని సెకన్లు మాట్లాడితే అంతే సమయానికి మాత్రమే కట్టే వెసులుబాటు ఉంటుంది.
ఐడియా ప్రి-పెయిడ్ యూజర్లందరికీ సెకన్ ప్లాను
Published Fri, Sep 25 2015 12:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement