రోడ్ డెవలపర్స్‌కు ‘నిధుల’ వెసులుబాటు! | Center took the key decision | Sakshi
Sakshi News home page

రోడ్ డెవలపర్స్‌కు ‘నిధుల’ వెసులుబాటు!

Aug 27 2015 12:58 AM | Updated on Sep 3 2017 8:10 AM

రహదారుల డెవలపర్స్‌కు మరిన్ని నిధులు అందుబాటులోకి వచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్రం బుధవారం తీసుకుంది...

న్యూఢిల్లీ: రహదారుల డెవలపర్స్‌కు మరిన్ని నిధులు అందుబాటులోకి వచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్రం బుధవారం తీసుకుంది. దీని ప్రకారం- బిల్డ్‌ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) ప్రాజెక్టులను పూర్తయిన రెండేళ్ల తరువాత డెవలపర్లు నూరుశాతం విక్రయించే వీలుంటుంది. తద్వారా వచ్చిన నిధులను ఇతర ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ ఆమోదంతో రూ.4,500 కోట్లు అందుబాటులోకి వస్తాయిని అంచనా.
ఆర్బ్రిట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం..
కాగా వాణిజ్య వివాదాల తక్షణ పరి ష్కారం లక్ష్యంగా కేబినెట్ ఆర్బ్రిట్రేషన్ చట్ట సవరణలకు ఆమోదముద్ర వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement