పార్లమెంట్లో గురువారం విభజనబిల్లును ప్రవేశపెట్టడానికి నిరసనగా వైఎస్సార్సీపీ శుక్రవారం చేపట్టనున్న బంద్కు సహకరించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు పిలుపునిచ్చారు.
పార్లమెంట్లో గురువారం విభజనబిల్లును ప్రవేశపెట్టడానికి నిరసనగా వైఎస్సార్సీపీ శుక్రవారం చేపట్టనున్న బంద్కు సహకరించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు పిలుపునిచ్చారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు.