‘సమర శంఖారావాన్ని విజయవంతం చేయాలి’ | YSRCP Leaders Comments Over Samara Shankaravam | Sakshi
Sakshi News home page

‘సమర శంఖారావాన్ని విజయవంతం చేయాలి’

Feb 14 2019 4:02 PM | Updated on Feb 14 2019 4:16 PM

YSRCP Leaders Comments Over Samara Shankaravam - Sakshi

సాక్షి, నెల్లూరు: ఈ నెల 19వ తేదీన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  చేపట్టనున్న సమర శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌ సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఎన్నికల ముందు కీలక సమావేశం కానుందని తెలిపారు. బూత్ కమిటీ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు.

అనంతరం నెల్లూరు వైఎస్సార్‌ సీపీ జిల్లా ఇంచార్జి సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఈ సదస్సులో బూత్‌ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, పార్టీ నేతలకు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్ధేశం చేయనున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement