సుస్థిర పర్యావరణం మనందరి బాధ్యత

YS Jagan Tweets On Environment Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించడం మనందరి బాధ్యత అని ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా సుస్థిరమైన  పర్యావరణాన్ని భవిష్యత్‌ తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

కాగా, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top