గోనెగండ్ల చేరుకున్న వైఎస్‌ జగన్‌ | YS jagan reaches Gonegandla | Sakshi
Sakshi News home page

గోనెగండ్ల చేరుకున్న వైఎస్‌ జగన్‌

Nov 28 2017 4:08 PM | Updated on Jul 25 2018 4:53 PM

YS jagan reaches Gonegandla - Sakshi

సాక్షి, గోనెగండ్ల : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల చేరుకున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామ శివారు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను వైఎస్‌ జగన్‌కు విన్నవించుకున్నారు. మరి కాసేపట్లో గోనెగండ్లలో వైఎస్‌ జగన్‌... ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement