ఉభయ గోదావరి జిల్లాలకు వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy tour Godavari Districts on June 15,16 | Sakshi
Sakshi News home page

ఉభయ గోదావరి జిల్లాలకు వైఎస్ జగన్

Jun 8 2016 3:36 PM | Updated on Jul 25 2018 4:09 PM

ఉభయ గోదావరి జిల్లాలకు వైఎస్ జగన్ - Sakshi

ఉభయ గోదావరి జిల్లాలకు వైఎస్ జగన్

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15, 16 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు.

హైదరాబాద్: విజయవాడలో ఈ నెల 13న జరగాల్సిన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశం 14కు వాయిదా పడిందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15, 16 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన చెప్పారు. 15న పశ్చిమ గోదావరి, 16న తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు మండలాల్లో జగన్ పర్యటిస్తారని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement