వెంకటరావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ | ys jagan mohan reddy consoles farmer neelam venkatarao family in konda samudram | Sakshi
Sakshi News home page

వెంకటరావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Sep 30 2015 8:29 PM | Updated on Oct 1 2018 2:44 PM

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు నీలం వెంకటరావు కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు.

ఒంగోలు : ఆర్థిక ఇబ్బందులతో  ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు నీలం వెంకటరావు కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు.  కొండ సముద్రంలోని వెంకటరావు నివాసానికి వెళ్లిన ఆయన ఆ కుటుబానికి  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఒంగోలు బయల్దేరి వెళ్లారు. కాగా అంతకు ముందు పొదవారిపాలెంలో బొల్లినేని కృష్ణారావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement