ఆటోను ఢీకొన్న లారీ: మహిళ మృతి | woman died in a road accident and few passengers injured | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న లారీ: మహిళ మృతి

May 20 2016 8:37 AM | Updated on Apr 7 2019 3:24 PM

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ఓవర్‌బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పిడుగురాళ్ల: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ఓవర్‌బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగురాళ్ల మండలం పెద్దనంబిపూడి గ్రామం నుంచి పిడుగురాళ్లకు వెళ్తోన్న ప్యాసింజర్ ఆటోను ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో బాజమ్మ(38) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం వారిని నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement