వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేను అడ్డుకున్న టీడీపీ | Tension prevails in Ramatheertham reservoir | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేను అడ్డుకున్న టీడీపీ

Jul 15 2014 11:49 AM | Updated on Aug 10 2018 6:50 PM

ప్రకాశం జిల్లా రామతీర్థం జలాశయం వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది.

ఒంగోలు : ప్రకాశం జిల్లా రామతీర్థం జలాశయం వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. నీటి విడుదల సందర్భంగా రామతీర్థం రిజర్వాయర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు...వారిని అడ్డగించటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా ఘర్షణకు దారి తీసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement