గురజాల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమం గురజాల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని అధికారులకు శాపంగా మారింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు మునిసిపాలిటీ వార్డుల్లో పుట్టి పెరిగి ఉద్యోగ వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రవాసాంధ్రుల నుంచి నిధులు సేకరించి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నదే స్మార్ట్ విలేజ్ లక్ష్యం.
స్మార్ట్ విలేజ్ కార్యక్రమం నిర్వహణకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. వీరు స్థానిక ప్రజాప్రతినిధులు, ‘జన్మభూమి-మా ఊరు’ కమిటీ సభ్యులతో కలసి గ్రామాల్లో తిరిగి సమస్యలను గుర్తించాలి. ఆ తరువాత ఎన్ఆర్ఐల నుంచి నిధులు సమీకరించి సమస్యలను పరిష్కరించాలి. గత నెలలో స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమాలు నియోజకవర్గంలో మొక్కుబడిగా జరిగాయి. అధికారులు ఈ కార్యక్రమాన్ని నామ మాత్రంగానే నిర్వహించారు.
కొందరు అధికారులు గ్రామాల్లో తిరిగి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. మరికొందరు స్మార్ట్ విలేజ్ కార్యక్రమం తమ చావుకు వచ్చిందని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. స్మార్ట్ విలేజ్ కార్యక్రమం ఆశాజనకంగా లేదనీ, దీని వ ల్ల పంచాయతీలకు ఒరిగేది ఏమీలేదని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసి ఈ విధమైన కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఐల నుంచి నిధులు వసూలు చేసి గ్రామాభివృద్ధి జరిగే పని కాదని పలువురు అధికారులు గుసగుసలాడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే అధికారులు, ప్రజాప్రతినిధులు తలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామాభివృద్ధితో పాటు మండలాభివృద్ధికి కృషి చేయాల్సి వుంది. దీనికి సంబంధించి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 59 గ్రామ పంచాయతీలకు గురజాల మండలం మాడుగుల గ్రామాన్ని స్థానిక శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అదే విధంగా తేలకుట్ల సర్పంచ్ తన గ్రామంలోని 10వ వార్డును దత్తత తీసుకున్నట్టు ప్రక టించారు. ఇంతకు మినహా గ్రామాలు లేదా వార్డుల దత్తతకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో స్మార్ట్ విలేజ్ సాధ్యమేనా అనే సందేహం కలుగుతోంది.
స్మార్ట్కి దాతలు కావలెను
Published Wed, Feb 18 2015 2:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement