సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విరమణ | Secretariat Seemaandhra Employees 'temporarily' call off strike | Sakshi
Sakshi News home page

సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విరమణ

Oct 11 2013 2:03 PM | Updated on Jul 29 2019 5:31 PM

సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విరమణ - Sakshi

సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విరమణ

సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యమ బాట పట్టిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు.

హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యమ బాట పట్టిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో శుక్రవారం సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో సీమాంధ్ర ఉద్యోగులు తమ సమ్మె విరమించారు.  గత 38 రోజులుగా వీరు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే మళ్లీ ఉద్యమిస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తెలిపారు. చర్చలు సఫలం కావటంతో సీమాంధ్ర ఉద్యోగులు విధులుకు హాజరు అవుతున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement