జగ్గయ్యపేట వద్ద రూ. 7 కోట్ల బంగారం పట్టివేత | Rs.7 crores gold seized in Jaggayyapeta | Sakshi
Sakshi News home page

జగ్గయ్యపేట వద్ద రూ. 7 కోట్ల బంగారం పట్టివేత

Mar 22 2015 12:14 PM | Updated on Sep 2 2017 11:14 PM

జగ్గయ్యపేట వద్ద రూ. 7 కోట్ల బంగారం పట్టివేత

జగ్గయ్యపేట వద్ద రూ. 7 కోట్ల బంగారం పట్టివేత

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని పూలపాడు వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు.

విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని పూలపాడు వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  వాహనంలో భారీ ఎత్తున తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు వాహన డ్రైవర్ను విచారించారు. స్వాధీనం చేసుకున్న బంగారం ప్రముఖ నగద సంస్థ మలబార్ గోల్డ్కు చెందినదని తెలిపారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా భారీ ఎత్తున బంగారం తరలింపుపై పోలీసులు విచారణ చేపట్టారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement