ఉగాది వేడుకలకు రూ.5 కోట్లు | rs.5 crores santioned for ugadi celebrations says minister palle raghunatha reddy | Sakshi
Sakshi News home page

ఉగాది వేడుకలకు రూ.5 కోట్లు

Mar 19 2015 8:34 PM | Updated on Sep 2 2017 11:06 PM

ఉగాది వేడుకలకు రూ.5 కోట్లు

ఉగాది వేడుకలకు రూ.5 కోట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉగాది వేడుకల నిర్వహణకోసం రూ.5 కోట్లు కేటాయించినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉగాది వేడుకల నిర్వహణకోసం రూ.5 కోట్లు కేటాయించినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు.

గురువారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడిన ఆయన వివిధ రంగాల్లో తన ప్రాభవాన్ని చాటుతోన్న 35 మందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురస్కారాలు అందజేస్తామన్నారు. ఈ ఏడాది తెలుగు-వెలుగు పురస్కారాన్ని బాలాంతరపు రజినీకాంతరావుకు అందజేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement