రిజర్వేషన్లు 12 శాతానికి పెంచాలి: ముద్రగడ  | Reservations must be increased to 12%: Mudragada | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు 12 శాతానికి పెంచాలి: ముద్రగడ 

Dec 16 2017 1:27 AM | Updated on Aug 14 2018 11:26 AM

Reservations must be increased to 12%: Mudragada - Sakshi

కిర్లంపూడి (జగ్గంపేట): కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడం.. భోజనానికి పిలిచి టిఫిన్‌ పెట్టినట్లుగా ఉందని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. సంఖ్యా బలానికి అనుగుణంగా కాపులకు రిజర్వేషన్లు 10 నుంచి 12 శాతానికి పెంచాలని ఆయన శుక్రవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో ఆయన విడుదల చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement