బద్వేలు అర్బన్, న్యూస్లైన్:
ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు సబ్డివిజన్ ఫారెస్టు అధికారి ఆర్డీ వెంకటేశ్వర్లు, ఎఫ్ఆర్ఓ స్వామి వివేకానందలు తెలిపారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతనెల 19న బాలాయపల్లె బీటు పరిధిలో దాడులు నిర్వహించి ఎర్రచందనం దుంగల తరలింపునకు సిద్ధంగా ఉన్న బత్తల వెంకటసుబ్బ య్య, మాతా దానంలను అరెస్టు చేసి, దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా మరో 10మంది పారిపోయారని తెలిపారు. మిగిలిన వారు మళ్లీ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో సోమవారం తెల్లవారుజామున దాడులు చేయగా, రేకులకుంటకు చెందిన ఓబిలి ఓబయ్య అలియాస్ కర్రన్న, బత్తల వెంకటసుబ్బయ్య, బత్తల ఈశ్వర్, తప్పెట ఓబులేసు, నాగినేనిసుబ్బరాయుడు,కుమితి సుబ్బరాయుడు, శీలం గంగయ్యలు పట్టుబడ్డారని తెలిపారు.
నందలూరులో...
చెరువులో దాచి ఉంచిన 26 ఎర్ర చందనం దుంగలను సోమవారం నందలూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ కౌలుట్లయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆదివారం రాత్రి మండల కేంద్రానికి సమీపంలోని కన్యకల చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా *.4.5 లక్షల విలుైవె న దుంగలు కనిపించాయి. సోమవారం ఉదయం వాటిని స్టేషన్కు తరలించామన్నారు.
60ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు అర్బన్, న్యూస్లైన్: రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు బాలుపల్లె ఎఫ్ఎస్ఓ పిచ్చయ్య తెలిపారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ రేంజర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు శెట్టిగుంట తురకపల్లె బ్రిడ్జి వద్ద దాడులు నిర్వహించగా 60 దుంగలు పట్టుబడ్డాయన్నారు. వీటి బరువు రెండు టన్నులుంటుందని, *.2 లక్షల విలువ చేస్తాయన్నారు.
రాజంపేటలో...
అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్వో విజయకుమార్ తెలిపారు. గుండ్లూరు చెక్పోస్టు వద్ద ఓ టెంపో ట్రావెలర్ను త నిఖీ చేయగా అందులో 41 దుంగలు పట్టుబడ్డాయన్నారు. రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద స్కార్పియోలో తరలిస్తున్న 23 దుంగలతోపాటు, రెండు వాహనాల ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.
ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్
Published Tue, Sep 24 2013 3:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement