‘సిమెంట్ ధరలు త గ్గించండి’ | Sakshi
Sakshi News home page

‘సిమెంట్ ధరలు త గ్గించండి’

Published Tue, Aug 12 2014 12:29 AM

'Reduce cement prices'

హైదరాబాద్: సిమెంట్ ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ఆయూ కంపెనీల యాజమాన్యాలను కోరింది.

సోమవారం కమిటీ సిమెంట్ కంపెనీల యజమానులతో సమావేశమై చర్చలు జరిపింది.ఈ విషయమై చర్చించేందుకు ఈ నెల 16న మరోసారి భేటీ కావాలని ఉప సంఘం నిర్ణరుుంచింది.
 

Advertisement
Advertisement