'అమరావతిపై ఉన్న ధ్యాస నిరుద్యోగులపై లేదు' | mp yv subbareddy slams cm chandrababu | Sakshi
Sakshi News home page

'అమరావతిపై ఉన్న ధ్యాస నిరుద్యోగులపై లేదు'

Mar 29 2016 12:53 PM | Updated on Aug 9 2018 4:30 PM

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ జాబ్ మేళా నిర్వహించారు.

ఒంగోలు: ఎంపీ  వైవీ సుబ్బారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో దాదాపు 47 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్య్వూలు నిర్వహించారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా నుంచి భారీగా నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగుల స్పందన చూస్తే జిల్లా ఎంత వెనకబడిందో అర్ధమౌతోందన్నారు. పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ధ్యాస నిరుద్యోగుల పట్ల లేదని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement