తల్లి, భార్య, కూతుర్లను నరికి చంపాడు | mentally chalenged person killed his family | Sakshi
Sakshi News home page

తల్లి, భార్య, కూతుర్లను నరికి చంపాడు

May 15 2015 10:10 PM | Updated on Oct 16 2018 4:50 PM

అచ్చం అలాంటి ఘటనే. బాలాపూర్లో జరిగిన దారుణ సంఘటన తీరుగానే మరో దారుణం. అనంతపురం జిల్లాలో కంబదూరులో పాశవిక ఘటన చోటుచేసుకుంది.

అనంతపురం(కంబదూరు): కంబదూరు మండలం నూతిమడుగులో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. సోమశేఖర్(40) అనే మతిస్థిమితం లేని వ్యక్తి తల్లి, భార్యా, కుమార్తెలను పాశవికంగా నరికి చంపాడు. ఆ తర్వాత తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి నర్సమ్మ(54), భార్య రామాంజమ్మ(34), కుమార్తె చిన్ను(4) అక్కడిక్కడే మరణించారు.ఈ హఠాత్పరిణామంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement