పిడుగుపాటుకు వ్యక్తి మృతి | man dies due to thundrerbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

Jun 8 2015 9:35 AM | Updated on Sep 3 2017 3:26 AM

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం శివరాంపురంలో సోమవారం పిడుగుపడింది.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం శివరాంపురంలో సోమవారం పిడుగుపడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పళ్ల అప్పయ్య(45) అనే వ్యక్తి మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా అంతటా ఆదివారం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement