పిడుగుపాటుకు వ్యక్తి మృతి | man dies due to thundrerbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

Jun 8 2015 9:35 AM | Updated on Sep 3 2017 3:26 AM

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం శివరాంపురంలో సోమవారం పిడుగుపడింది.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం శివరాంపురంలో సోమవారం పిడుగుపడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పళ్ల అప్పయ్య(45) అనే వ్యక్తి మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా అంతటా ఆదివారం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement