బైక్‌ను ఢీకొట్టిన లారీ : ఇద్దరి దుర్మరణం | lorry collided bike two died in anantapur district | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ : ఇద్దరి దుర్మరణం

Jan 30 2016 4:55 PM | Updated on Aug 25 2018 6:06 PM

అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

హిందూపురం: అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. హిందూపురం మండలం కొత్నూరు గ్రామ సమీపంలో వేగంగా వెళ్తున్న లారీ, బైక్ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది.

ఈ ఘటనలో అనంతపురం నుంచి హిందూపురం బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు పరిగి మండలం గొల్లపల్లికి చెందిన హనుమంతరాయుడు(19), తిప్పన్న(38)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement