'ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు' | joint capital law and order to be hand over to Governor | Sakshi
Sakshi News home page

'ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు'

Jun 9 2015 4:42 PM | Updated on Aug 21 2018 11:41 AM

'ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు' - Sakshi

'ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు'

విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ నరసింహాన్కు అప్పగించాలని ఏపీ కేబినెట్ సమావేశంలో తీర్మానించారు.

హైదరాబాద్: విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ నరసింహాన్కు అప్పగించాలని ఏపీ కేబినెట్ సమావేశంలో తీర్మానించారు.

ఈ అధికారం తక్షణమే అప్పగించాలని కేంద్రాన్ని కోరాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే  కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement