ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య | intermediate student ramya suicide in srikakulam district | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Aug 23 2015 7:26 PM | Updated on Sep 3 2017 8:00 AM

ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.

శ్రీకాకుళం: ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బండల వీధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బండల వీధిలో నివాసముండే రమ్య ఇంటర్ మొదటి ఏడాది చదువుతోంది. అయితే ఈ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకుంది. దీంతో తీవ్ర గాయాలు పాలైన రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement