విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer killed with an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Feb 23 2016 10:55 AM | Updated on Sep 5 2018 2:26 PM

వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం చౌటుపల్లి గ్రామంలో ఓ యువ రైతు విద్యుదాఘాతానికి బలయ్యాడు.

వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం చౌటుపల్లి గ్రామంలో ఓ యువ రైతు విద్యుదాఘాతానికి బలయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున పొలం దగ్గర మోటార్ ఆన్ చేస్తున్న క్రమంలో బి.వంశీధర్‌రెడ్డి (23) విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానిక రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement