ఆర్టీసీ యాజమాన్యం, ఈయూ నేతల చర్చలు సఫలం | EU Leaders discussion with RTC ended | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ యాజమాన్యం, ఈయూ నేతల చర్చలు సఫలం

Sep 10 2014 5:42 PM | Updated on Sep 2 2017 1:10 PM

ఆర్టీసీ యాజమాన్యం, ఈయూ నేతల మధ్య బుధవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి

హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యం, ఈయూ నేతల మధ్య బుధవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. తమ డిమాండ్లకు ఆర్టీసీ యాజమాన్యం సమ్మతించడంతో సమ్మె నిర్ణయాన్ని  యూనియన్‌ నేతలు విరమించుకున్నారు. కార్మికుల సొసైటీ, డీఏ బకాయిల చెల్లింపునకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. 
 
అంతేకాకుండా పండుగ అడ్వాన్స్‌లు కూడా చెల్లించేందుకు యాజమాన్యం అంగీకారం తెలిపింది. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరిస్తామని ఉద్యోగ సంఘాలకు యాజమాన్యం హామీ ఇచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement