రామకుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం | Elephants strike at Ramakuppam | Sakshi
Sakshi News home page

రామకుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం

Jun 22 2016 8:18 AM | Updated on Sep 4 2017 3:08 AM

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో బుధవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

చిత్తూరు : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో బుధవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని గ్రామాలైన పల్లికుప్పం, రామానాయక్ తండాలోని పంటపొలాలపై ఏనుగులు ముకుమ్మడిగా దాడి చేశాయి. ఈ దాడిలో అరటి, బీన్స్, టమెట పంటలు పూర్తిగా ధ్వంసమైనాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల దాడిపై రైతులు సమీపంలోని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement