ఆ బాధ్యత కేంద్రానిదే: చంద్రబాబు | Central Government is responsible for Polavaram Project: Chandrababu | Sakshi
Sakshi News home page

ఆ బాధ్యత కేంద్రానిదే: చంద్రబాబు

May 15 2015 5:32 PM | Updated on Aug 21 2018 8:34 PM

చంద్రబాబు నాయుడు - Sakshi

చంద్రబాబు నాయుడు

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

కాకినాడ: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. వేట్లపాలెం నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఏడాదిలోగా పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా తూర్పుగోదావరి జిల్లాకు సాగు నీరు అందిస్తామని చెప్పారు. లక్షా 70వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement