కలెక్టరేట్, న్యూస్లైన్ : 2013-14 ఖరీఫ్ సీజన్లో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సునీల్శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీవో 31 మార్గదర్శకాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని అన్నారు. ఐకేపీ, పీఏసీఎస్, ఐటీడీఏ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని చెప్పారు.
2012-13 సంవత్సరానికి సంబంధించి మిల్లర్ల వద్ద ఉన్న బియ్యాన్ని కస్టమ్స్ మిల్లర్ రైస్(సీఎంఆర్)ను ఎఫ్సీఐకి అప్పగించాలని సూచించారు. మిల్లర్ల వద్ద గతేడాదికి సంబంధించిన 17,446 మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయని, డిసెంబ ర్ చివరిలోగా పూర్తిగా డెలివరీ చేయాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కేంద్రాలను సిద్ధం చేశామని, ఈ ఏడాది లక్ష ఎంటీల ధాన్యం కొనుగోలు చేయనున్నామని వివరించారు. డీఆర్డీఏ 94, పీఏసీఎస్లు 18, ఐటీడీఏ 30 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపడుతామని, 75 వేల ఎంటీల ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తారని తెలి పారు. ఐకేపీ సంఘాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు రోజుల్లో రైతులకు డబ్బులు అందించేలా చ ర్యలు తీసుకోవాలని, ఐకేపీ ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులను డ్రా చేసి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా రైతులకు అందించాలని డీఆర్డీఏ అధికారులను జేసీ ఆదేశించారు. డీఎస్వో వసంత్రావు దేశ్పాండే, అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : సునీల్శర్మ
Published Wed, Oct 23 2013 3:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement