ఈనెల 20న టెన్త్ ఫలితాలు విడుదల | AndhraPradesh SSC Results - 2015 Release Date is May 20 says Ganta Srinivasa rao | Sakshi
Sakshi News home page

ఈనెల 20న టెన్త్ ఫలితాలు విడుదల

May 16 2015 8:34 AM | Updated on Sep 3 2017 2:10 AM

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు మే 30వ తేదీలోపు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు మే 30వ తేదీలోపు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైందని చెప్పారు. శనివారం విశాఖపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 2.00 గం.లకు విశాఖపట్నంలో టెన్త్ ఫలితాలు విడుదల చేస్తామన్నారు.

అలాగే ఈనెల 21వ తేదీన కాకినాడలో ఎంసెట్ ఫలితాలు...  ఆ వెంటనే 28న ఐసెట్ ఫలితాలు... జూన్ 1న డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తామన్నారు. జూన్ మొదటివారంలో ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. టీచర్ల బదిలీలు, కౌన్సిలింగ్ పద్దతులను పారదర్శకంగా నిర్వహిస్తామని గంటా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement