రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య | An unidentified man commits suicide | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య

Sep 23 2015 11:58 AM | Updated on Nov 6 2018 7:56 PM

వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (50)రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.

వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (50)రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా పట్టాలపై పడి ఉన్న మృతదేహాన్ని బుధవారం ఉదయం రైల్వే పోలీసులు గుర్తించారు. ఖద్దరు పంచె, చొక్కా ధరించి ఉన్న అతని కుడిచేతిపై శ్రీరాముడు అని పచ్చబొట్టు ఉందని రైల్వే ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement