రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య | An unidentified man commits suicide | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య

Sep 23 2015 11:58 AM | Updated on Nov 6 2018 7:56 PM

వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (50)రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.

వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (50)రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా పట్టాలపై పడి ఉన్న మృతదేహాన్ని బుధవారం ఉదయం రైల్వే పోలీసులు గుర్తించారు. ఖద్దరు పంచె, చొక్కా ధరించి ఉన్న అతని కుడిచేతిపై శ్రీరాముడు అని పచ్చబొట్టు ఉందని రైల్వే ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement