కర్నూలు టీడీపీ నేతలతో బాబు భేటీ | Sakshi
Sakshi News home page

కర్నూలు టీడీపీ నేతలతో బాబు భేటీ

Published Sun, Dec 24 2017 12:14 PM

Kurnool TDP leaders meet Babu

అమరావతి : కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగింది. ఎమ్మెల్సీ రేసులో కేఈ ప్రభాకర్, చల్లా రామకృష్ణా రెడ్డి, శివానంద రెడ్డి, శ్రీధర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి ఉన్నట్లు తెలిసింది. ఈ సమావేశానికి వైస్సార్‌సీపీ తరపును గెలిచి టీడీపీలోకి జంప్‌ అయిన ఎంపీ  బుట్టా రేణుక కూడా హాజరయ్యారు. పార్టీలో చేరాక తొలిసారి పార్టీ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

Advertisement
Advertisement