టీజేఎస్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత | TJS Demands MahabubNagar Seat | Sakshi
Sakshi News home page

Nov 11 2018 7:49 PM | Updated on Mar 20 2024 3:54 PM

నాంపల్లిలోని టీజేఎస్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్‌ టిక్కెట్‌ రాజేందర్‌కు ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్త మల్లేష్‌ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుకుసున్న కోదండరాం వెంటనే నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యకర్తలను బుజ్జగిస్తున్నారు. 

Advertisement
Advertisement