కోహ్లికి ఘనస్వాగతం పలికిన అభిమానులు

ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మాంచెస్టర్‌ వేదికగా జరుగుతున్న భారత్‌-పాకిస్థాన్‌  మ్యాచ్‌కు ముందు టాస్‌ కోసం డ్రెస్సింగ్‌రూమ్‌ నుంచి బయటకు వస్తున్న విరాట్‌ కోహ్లీకి ఘనస్వాగతం లభించింది. వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉన్న ఈ మ్యాచ్‌లో టాస్‌ కీలక పాత్ర పోషించనుంది. పాక్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top