విరాట్ 'ఆరే'శాడు
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. శ్రీలంకతో గత టెస్టులో డబుల్ సెంచరీతో దుమ్మురేపిన కోహ్లి.. చివరిదైన మూడో టెస్టులో సైతం ద్విశతకం సాధించాడు. లంకేయులతో ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కోహ్లి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 238 బంతుల్లో 20 ఫోర్లతో డబుల్ సెంచరీ మార్కును చేరాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు