ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 156 పరుగుల వద్ద నాల్గో వికెట్ను కోల్పోయింది. భారత ఆల్ రౌండర్ విజయ్ శంకర్(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) నాల్గో వికెట్గా పెవిలియన్ చేరాడు. అయితే మంచి జోరు మీదున్న విజయ్ శంకర్ను దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి. స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న కోహ్లి స్ట్రైట్ డ్రైవ్ ఆడగా, విజయ్ శంకర్ రనౌట్గా వెనుదిరిగాడు.
విజయ్ శంకర్ బ్యాడ్ లక్.. తొలి హాఫ్ సెంచరీ మిస్
Mar 5 2019 3:53 PM | Updated on Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement