విండీస్‌ పర్యటనకు భారత జట్టు ఇదే

బొటనవేలి గాయంతో ప్రపంచకప్‌ నుంచి అర్థాంతరంగా తప్పుకున్న టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top