విండీస్ పర్యటనకు భారత జట్టు ఇదే
బొటనవేలి గాయంతో ప్రపంచకప్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్లో పర్యటించనున్న భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు