భారత్ 74/5 రెండో రోజు ఆటకు వర్షం అడ్డూ

శ్రీలంకతో ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది. 17/3 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా..మరో 33 పరుగులు జోడించి మరో రెండు వికెట్లను కోల్పోయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top