టపటపా వికెట్లు పడిపోతున్నాయి... ఒక వైపు భారత జట్టు ఆటగాళ్లలో ఆనందం కనిపిస్తుంటే మరోవైపు లంక జట్టులో ఆందోళన పెరిగిపోయింది. ఆటను కావాలని మరింత ఆలస్యం చేసే ప్రయత్నం, బంతి కనిపించడం లేదనే ఫిర్యాదు ఒకవైపు... అసహనంతో దానికి అభ్యంతరం చెప్పిన జట్టు మరోవైపు... అరుదైన రీతిలో భారత్, లంక ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం, అంపైర్ల జోక్యం... తొలి టెస్టులో చివరి రోజు ఘట్టాలు ఇవి! చివరకు ఇరు జట్లు సమంగా నిలిచాయి.
Nov 21 2017 8:19 AM | Updated on Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement