తొలి రోజే విరజిమ్మిన పసిడి వెలుగులను భారత క్రీడాకారులు చివరి రోజు వరకూ కొనసాగించారు. ఫలితంగా గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ను భారత్ అంచనాలకు మించిన ప్రదర్శనతో దిగ్విజయంగా ముగించింది
Apr 15 2018 8:21 PM | Updated on Mar 21 2024 6:42 PM
తొలి రోజే విరజిమ్మిన పసిడి వెలుగులను భారత క్రీడాకారులు చివరి రోజు వరకూ కొనసాగించారు. ఫలితంగా గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ను భారత్ అంచనాలకు మించిన ప్రదర్శనతో దిగ్విజయంగా ముగించింది