ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదు | YSRCP MPs To Meet Lok Sabha Speaker on Resignations Issue | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదు

Jun 6 2018 10:56 AM | Updated on Mar 22 2024 11:23 AM

ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా రాజీనామా చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు.. వాటి ఆమోదం కోసం నేడు లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో భేటీ అయి తమ రాజీనామాలను ఆమోదించాలని మరోసారి కోరనున్నారు. ప్రత్యేక హోదా కంటే ఏదీ ముఖ్యం కాదంటూ వైఎస్సార్‌ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement