టీడీపీ నేతల ప్రలోభాల వల్లే.. | YSRCP MLA Kodali Nani Slams CM Chandrababu | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల ప్రలోభాల వల్లే..

Dec 31 2017 5:11 PM | Updated on Mar 21 2024 9:09 AM

ఇటీవల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ రవికాంత్‌ తిరిగి సొంత పార్టీలో చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్‌ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement