కరుణానిధిని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP leaders visit DMK chief Karunanidhi at Kauvery Hospital | Sakshi
Sakshi News home page

కరుణానిధిని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు

Aug 7 2018 9:41 AM | Updated on Mar 20 2024 1:48 PM

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పూర్తిగా కోలుకుని.. ప్రజా జీవితంలోకి రావాలని  దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ ఆకాంక్షించారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement