చంద్రబాబు బీసీలకు తీరని అన్యాయం చేశారు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు బీసీలకు తీరని అన్యాయం చేశారు

Published Sun, Jan 27 2019 12:03 PM

సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు చేసిందేమి లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమండ్రి పార్లమెంట్‌ సమన్వయకర్త మార్గాని భరత్‌ రామ్‌ విమర్శించారు. నాలుగున్నరేళ్లలో బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చరా? అని ప్రశ్నించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement